-Advertisement-

ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏఈ

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,కామారెడ్డి: విద్యుత్ శాఖ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కామారెడ్డి జిల్లాలో విద్యుత్ శాఖ ఏఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి... విద్యుత్ శాఖ ఏఈ రాజు కామారెడ్డి విద్యుత్ కార్యాలయంలో ఒకరి నుండి 12 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
Comments
 -Advertisement-