మక్క కంకులు కొనుగోలు చేసిన మంత్రి సీతక్క
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,నిర్మల్: జిల్లాలోని ఉట్నూర్ మండలం ఉడుంపూర్ శివారులో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు మొక్కజొన్న కంకులను కొనుగోలు చేశారు. ఒక మంత్రి అయ్యి కూడా సాధారణ వ్యక్తిగా మక్క కంకులు కొనుగోలు చేసి, అక్కడ ఉన్న ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో బుధవారం మంత్రి సీతక్క పర్యటించారు. ఉట్నూర్ మండలం ఉడుంపూర్ గ్రామ శివారులో చిరు వ్యాపారుల వద్ద మొక్కజొన్న కంకులను కొనుగోలు చేసి తిన్నారు.
User
Comment Poster
Ok
Vaasthava Nestham
Replied
✅
Reply to This Comment
Comments