-Advertisement-

హాస్టల్ గదిలో ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య..?

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా Andhra Pradesh NTR district మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ రెండవ సంవత్సరం చదువుతున్న రోషిని అనే విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకొని శనివారం మృతి చెందింది. చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన విద్యార్థినిగా సమాచారం. కళాశాల లోపలికి వెళ్ళిన పోలీసులు యాజమాన్యం కళాశాలకు సెలవును ప్రకటించడంతో పలు అనుమానాలకు తావిస్తోందని చర్చలు జరుగుతున్నాయి. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Comments
 -Advertisement-