-Advertisement-

మంత్రి పొంగులేటి ని కలిసిన తుల అరుణ్ కుమార్

Vaasthava Nestham

మంత్రి పొంగులేటి ని కలిసిన తుల అరుణ్ కుమార్

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని ఏఐసీసీ విచార్ విభాగ్ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువాతో సత్కరించారు. బోథ్ నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా మార్చాలని విన్నవించారు. బోథ్ రెవెన్యూ డివిజన్ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు.

Vaastava Nestham News

 

Comments
 -Advertisement-