-Advertisement-

నైట్ ఆల్ బస్సు సౌకర్యం కల్పించండి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,లోకేశ్వరం: మండలంలోని గడ్చంద, భామ్ని(కే) గ్రామాలకు నైట్ ఆల్ బస్సు సౌకర్యం కల్పించాలని మండల నాయకులు డిపో మేనేజర్ (TS RTC) అమృతకు వినతి పత్రం అందజేశారు. ప్రయాణికులకు నైట్ ఆల్ బస్సు లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని అన్నారు. ప్రజల యొక్క అవసరాలను డిపో మేనేజర్ గమనించి నైట్ ఆల్ బస్సు సౌకర్యం కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబ కంటి శ్రీనివాస్, లక్ష్మణరావు, తదితర నాయకులు ఉన్నారు.
Comments
 -Advertisement-