-Advertisement-

ఆలయ నిర్మాణానికి రూ.51వేల విరాళం..!

Vaasthava Nestham

- భక్తిభావాన్ని చాటుకున్న ఎం.డీ.ఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్


వాస్తవ నేస్తం,పటాన్చెరు: ఎం.డీ.ఆర్ ఫౌండేషన్ కో–ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ తన భక్తిభావాన్ని చాటుకున్నారు. పటాన్ చెరు నియోజకవర్గం జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయస్వామి స్వామి దేవాలయం కోసం రూ.51వేలు విరాళంగా అందించారు. MDR foundation ఫౌండేషన్ ద్వారా పటాన్ చెరు నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆయన ప్రార్థన మందిరాల నిర్మాణానికి తన వంతుగా ముందుకుకొచ్చి సాయం అందించడాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్, మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ గ్రామ పెద్దలు ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-