-Advertisement-

మంత్రాలు చేస్తున్నారని.. నాడీ రోడ్డుపై దారుణంగా..

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,మహబూబాబాద్: మంత్రాలు చేస్తున్నారని నెపంతో ఇద్దరు దారుణంగా హత్యకు గురైన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. 
వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బోల్లేపల్లి గ్రామానికి చెందిన అలకుంట్ల బొద్దమ్మ, ఆలకుంట్ల సమ్మయ్య లను అదే గ్రామానికి చెందిన కుమార స్వామి అనే వ్యక్తి మంత్రాలు చేస్తున్నారనే నెపంతో నాడీ రోడ్డుపై ఇనుప రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.