-Advertisement-

ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే మృతి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణం కన్నాల జాతీయరహదారి పై గోర రోడ్డు ప్రమాదం జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కన్నాల జాతీయరహదారి పై లారీ, బైక్ ఢీ కొనడంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద స్థలానికి పోలీస్ చేరుకొని విచారణ కొనసాగిస్తున్నారు.

Also read: నడిరోడ్డుపై యువతి దారుణ హత్య

Comments
 -Advertisement-