-Advertisement-

Telangana Government Announce Good News to Farmers: రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు

Telangana Government Announce Good News to Farmers:
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపికబురు ఇవ్వనుంది. రైతులు వేసిన పంటలు ప్రకృతి వైపరీత్యాలు, ఇతర వ్యాధుల వల్ల నష్టపోయిన రైతులకు పంటల బీమా ఇవ్వడంపై తెలంగాణ సర్కార్ ఆలోచిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖరీఫ్ సీజన్ నుంచి పంటలకు ప్రభుత్వం బోనస్ ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని చెప్పారు. దీంతో తెలంగాణ రైతంగానికి పెద్ద ఎత్తున లాభం చేకూరనుంది.
Comments
User
Comment Poster
Tu uuuu
Replied
What happened
 -Advertisement-