-Advertisement-

MP: టిలా కార్యక్రమంలో పాల్గొన్న ఇండిపెండెంట్ ఎంపీ అభ్యర్థి సుభాష్ రాథోడ్

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: బీజేపీ జిల్లా నాయకులు అడే మానాజి గృహంలో శుక్రవారం జరిగిన శుభకార్యానికి ఆదిలాబాద్ పార్లమెంట్ నుండి ఇండిపెండెంట్ పోటీ చేస్తున్న సుభాష్ రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లాటే దత్త, శేష్ రావ్ తదితరులు ఉన్నారు.
Comments
 -Advertisement-