-Advertisement-

ఓటు హక్కును వినియోగించుకున్న ట్రాన్స్ జెండర్

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,నిర్మల్: జిల్లాలో ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ట్రాన్స్ జెండర్ స్వర్ణ ప్రియ తమ స్వగ్రామం అయిన సారంగా పూర్ మండలం లోని స్వర్ణ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజా స్వామ్య దేశం లో ఓటు ఏంతో విలువైంద ని,ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Comments
 -Advertisement-