-Advertisement-

Thunderbolt: పిడుగుప‌డి రైతు మృతి.. ఐదుగురికి గాయాలు

Vaasthava Nestham
వాస్తవనేస్తం,ఆదిలాబాద్: పిడుగుపాటుకుThunderot ఒక రైతు మృతి చెందగా ఐదుగురికి గాయాలైన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సంతో అకాల వర్షం కురిసింది. పంట చేనులో వ్యవసాయ పనులు చేస్తున్న అదే గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ (29) పిడుగుపాటుకు Thunderbolt అక్కడికక్కడే మృతి చెందగా, మరో అయిదురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Adilabad MLA Payal Shankar)గాయపడ్డ భోజన్న నాగో రావు, టిల్లు లను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
Comments
 -Advertisement-