-Advertisement-

పిడుగుపాటుకు యువకుడు మృతి

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,నిర్మల్: దిలవార్పూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలో పిడుగుపాటుకు యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కాల్వ గ్రామానికి చెందిన మూడ పెల్లి ప్రవీణ్ (26) అనే యువకుడు పంటచేలలో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగు పాటుకు గురై మృతి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
 -Advertisement-