-Advertisement-

PM Modi: ‘ఏక్ పేడ్ మా కే నామ్’

Prime Minister launches 'Ek Ped Maa Ke Naam' Campaign, Ek ped maa ke naam, PM modi, delhi, politial news
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: కేంద్రంలో మూడోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మ‌న్ కి బాత్ కార్య‌క్ర‌మాన్ని పునఃప్రారంభించారు. ప్ర‌జ‌ల‌కు సందేశ‌మివ్వ‌డంతో పాటు .. వారితో మ‌మేకమ‌య్యేందుకు ప్ర‌తి నెలా చివ‌రి ఆదివారం ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మోడీ ( prime minister Modi )దేశ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అంతేకాక ఏక్ పేడ్ మా కే నామ్ పేరుతో తీసుకొచ్చిన కొత్త ప్ర‌చారం గురించి ప్ర‌స్తావించారు. ( Ek ped maa ke naam )
Prime Minister launches 'Ek Ped Maa Ke Naam' Campaign


దేశ ప్ర‌జ‌లు మూడోసారి ఎన్‌డిఎ ప్ర‌భుత్వానికి అవ‌కాశం ఇచ్చారని.. 65 కోట్ల మందికి పైగా ప్ర‌జ‌లు ఈ ఎన్నిక‌ల్లో ఓటు వేశార‌ని మోడీ అన్నారు. కూట‌మిని ఎన్నుకున్నందుకు ఓట‌ర్ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.
అమ్మ పేరుతో ఒక మొక్క‌ను నాటండి.. మా అమ్మ పేరుతో నేను మొక్క‌ను నాటాను. అని ప్ర‌తి ఒక్క‌రూ త‌మ త‌ల్లులను గౌర‌వించేలా ఒక మొక్క‌ను నాటండి అని దేశ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.
Comments
 -Advertisement-