-Advertisement-

Bheempoor: ఎడ్ల కొట్టంలో దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,భీంపూర్: ఎడ్ల కొట్టంలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కరంజి నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మండలంలోని ఆర్లి(టీ) గ్రామం వద్ద అదుపుతప్పి బక్కి సునీల్ అనే రైతు కొట్టంలో దూసుకెళ్లడంతో అక్కడ ఉన్న ఎడ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నరు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
 -Advertisement-