📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeAndhra Pradeshకర్నూల్ బస్సు ప్రమాదం | Vemuri Kaveri Travels యజమాని Vinod Kumar పై కేసు

కర్నూల్ బస్సు ప్రమాదం | Vemuri Kaveri Travels యజమాని Vinod Kumar పై కేసు

వాస్తవ నేస్తం,వెబ్ డెస్క్: ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు జిల్లాలో కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా అందరిని దిగ్భంధిక లోన్ చేసింది. కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో దాదాపు 20 మంది మృతి చెందారు. రెడ్డి దర్యాప్తులో భాగంగా పోలీసులు బస్సు అడ్వాన్స్‌గా నమోదు అయిందని, కావేరి ట్రావెల్స్ యజమాని Vemuri Vinod Kumar ను కూడా కేసులో రెండో నిందితుడుగా గుర్తించారు. ఆ బస్సు నిబంధనలు ఉల్లంఘించి మార్గంలో నడుస్తున్నదని అధికారులు వెల్లడించారు. జాతీయ రహదారి 44 పై జరిగిన ఇట్టి బస్సు (Vemuri Kaviri) ప్రమాదంలో బైక్ బస్సు క్రిందపడి, బస్సులో ఫైర్ రావటానికి కారణమైంది. బస్సు సీటర్ గా నమోదు అయిన తరువాత స్లీపర్ కాంఫిగరేషన్‌గా మార్చబడడాన్ని అధికారులు గుర్తించారు. మంజూరు లేకుండా మార్పులు చేయబడినట్లుగా అధికారులు చెబుతున్నారు. మీడియాతో యజమాని Vinod Kumar మాట్లాడుతూ బస్సుకు అన్ని సరైన పత్రాలు ఉన్నాయి, సంఘటన రాత్రి వర్షం సమయంలో (Vemuri Vinod Kumar, Vemuri Kaveri Travels) చోటుచేసుకున్నదని , బైక్ బస్సు కిందికి రావడంతోనే ప్రమాదం జరిగింది అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page