📄 ePaper
Wednesday, February 4, 2026
📄 ePaper
HomeTelanganaAdilabadజిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ జలై జాకు

జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ జలై జాకు

• గ్రామ అభివృద్ధికి సహకరించాలని వినతి

వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ : ఇటీవలే నూతనంగా ఎన్నికైన ఇచ్చోడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జలై జాకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వాజిద్, సజీద్, ఆసిఫ్, గోరు, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page