📄 ePaper
Thursday, March 12, 2026
📄 ePaper
HomeCrime Newsప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత.!

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత.!

వాస్తవ నేస్తం, డెస్క్ హైదరాబాద్ : ప్రముఖ కవి, జయ జయహే తెలంగాణ జననీ జన కేతనం రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు గుండె పోటు వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. రాష్ట్ర గేయ రచయిత మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కవులు కళాకారులు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి :  Zero-Interest Gold Loan Offer | జీరో వడ్డీ గోల్డ్ లోన్ అంటారు… చివరికి బంగారం, డబ్బు రెండూ మాయం! బి కేర్ఫుల్..
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

You cannot copy content of this page